Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ వర్షాలు: 30 మంది మృతి

Webdunia
' నిషా' తుఫాను ప్రభావం కారణంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 30 మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది తమ ఆవాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కాగా, భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. జన జీవనం అస్తవ్యస్తమైంది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. తుఫాను బీభత్సంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇదిలావుండగా తుఫాను తమిళనాడులోని వేదారణ్యం వద్ద తీరందాటినట్టు సమాచారం. ఇదిలావుండగా నిషా తఫాను ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కూడా భారీవర్షం పడుతోంది. మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments