Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణు మినహాయింపు మూలమలుపు: భారత్

Webdunia
శనివారం, 6 సెప్టెంబరు 2008 (20:26 IST)
అంతర్జాతీయ అణు వాణిజ్యం కోసం భారత్‌కు మినహాయింపు ఇస్తూ అణు ఇంధన దేశాలు తీసుకున్న మూకుమ్మడి నిర్ణయం ఒక మూలమలుపుగా భారత్ అభివర్ణించింది. ఎన్ఎస్‌జి దేశాల నిర్ణయం అణు నిరాయుధీకరణ విషయంలో భారత్ చేపట్టిన విశ్వసనీయ వైఖరికి గుర్తింపు అని భారత్ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

అణు ఇంధన సరఫరా వాణిజ్యం కోసం భారత్‌కు ఆమోదం తెలుపుతూ 45 దేశాల అణు సరఫరా బృందం చేసిన ఏకాభిప్రాయ ప్రకటన ముందు చూపుతో తీసుకున్న మేటి నిర్ణయంగా ప్రధాని అభివర్ణించారు.

ఎన్ఎస్‌జి తన ఆమోదం తెలిపిన వెంటనే తాను అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో మాట్లాడానని, పౌర అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకుపోవడానికి, మరియు భారత్, అంతర్జాతీయ సమాజంతో పూర్తి స్థాయి పౌర అణు సహకారాన్ని ప్రారంభించేందుకోసం, ఆయన చేపట్టిన పాత్రకు ధన్యవాదాలు తెలిపానని ప్రధాని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Show comments