Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ కు సీమాంధ్రలో 140 సీట్లు... కేసీఆర్... మరి తెలంగాణలోనో...?

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2013 (16:52 IST)
FILE
చంచల్ గూడ జైలు నుంచి బెయిలుపై విడుదలైన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 16 నెలలుగా జైలులో ఉన్న జగన్ జనంలోకి రాగానే అభిమానులు ఆయన కోసం ఎగబడ్డారు. ఇదిలావుంటే జగన్ స్టామినాపై కేసీఆర్ కూడా స్పందించారు.

జగన్ పార్టీకి సీమాంధ్రలో మొత్తం 175 స్థానాలకు గాను 140 స్థానాలు వస్తాయనీ, అక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జగన్ పార్టీ సునామీలో కొట్టుకుపోతాయని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీమాంధ్రలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భూస్థాపితమేనని ఆయన జోస్యం చెప్పినట్లు తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ, తెలంగాణలో కూడా జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారి ఓట్లు కూడా జగన్ రాబట్టుకుంటే మరి తెలంగాణలో జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు రాబడతారో చూడాలి. విభజన క్లిష్ట సమయంలో జగన్ మోహన్ రెడ్డి బయటకు రావడం రాష్ట్రానికి శుభ పరిణామమే అంటున్నారు ఆయనను అభిమానించే కార్యకర్తలు. చూద్దాం... విభజన అంశంపై జగన్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో...?

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments