Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధగయ పేలుళ్లను ఖండించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే

Webdunia
ఆదివారం, 7 జులై 2013 (17:30 IST)
File
FILE
బీహార్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బుద్ధగయలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ళను శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండించారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ పేలుళ్ళ ఘటనకు సంబంధించి తాను ఆలయ అధికారులతో మాట్లాడారు. అలాగే, ఈ పేలుళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలను చేరవేయాల్సిందిగా శ్రీలంక హైకమిషన్‌లకు చెందిన అధికారులను కోరినట్టు చెప్పారు.

గౌతమబుద్ధునికి జ్ఞానోదమైన ప్రాంతమే ఈ బుద్ధగయ. ఈ ప్రాంతానికి శ్రీలంక దేశస్థులు భారీ సంఖ్యలో వచ్చి సందర్శిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపును సంతరించుకుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments