Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సత్సంబంధాలను ఆశిస్తున్న పాక్ : హీనా రబ్బానీ

Webdunia
శుక్రవారం, 13 జులై 2012 (09:38 IST)
File
FILE
ముంబై దాడులతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు సంబంధాలు తూచా మంత్రంగా సాగుతున్న నేపథ్యంలో... పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాత్రం భారత్‌తో సత్సంబంధాలను పాకిస్థాన్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని రబ్బానీ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్చలు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సర్ క్రీక్ మరియు నీటి పంపిణీ వంటి పలు అంశాలపై భారత్-పాకిస్థాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించేందుకు పాక్ సంసిద్ధంగా ఉన్నట్లు రబ్బానీ అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments