Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌, చైనాలతో అమెరికా సన్నిహితంగా మెలగాలి: మూన్

Webdunia
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వర్థమాన దేశాలైన్ భారత్, చైనాలతో అగ్రరాజ్యం అమెరికా మరింత సన్నిహితంగా మెలగాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అభిప్రాపయడ్డారు. ఇది ఐక్యరాజ్యసమితి మరింత సమర్థవంతంగా వ్యవహరించేందుకు దోహదపడుతుందన్నారు.

శనివారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అంటే అమెరికాను మాత్రమే సూచించే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి భారత్‌, చైనా, దక్షిణ కొరియా వంటి వర్ధమాన దేశాలు ప్రపంచ యవనికపైకి దూసుకొస్తున్నాయని అన్నారు. ఈ దేశాలన్నీ ఆర్థికంగా, ప్రజాస్వామికంగా గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments