Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో వరదల అల్లకల్లోలం: 378 మంది మృత్యువాత!!

Webdunia
బ్రెజిల్‌ను అతలాకుతలం చేస్తున్న వరదలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ వరదల కారణంగా బ్రెజిల్‌లో ఇప్పటికే 378 మంది మృత్యువాత పడ్డారు. ఈ వరద నీరు ఉధృతి అతలాకుతలం చేస్తున్న విషయం తెల్సిందే. రియో డి జెనెరో నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల సుమారు 378 మంది మృతిచెందినట్లు గ్లోబల్ న్యూస్ అనే వార్తాసంస్థ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది.

వరద ప్రభావం నోవా ఫ్రిబుర్గో, టెరెసోపొలిస్, పెట్రోపొలిస్ మున్సిపాలిటీలపై అధికంగా పడింది. ఈ మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాలన్నీ బురదలో కూరుకుపోయాయి. వరదల వల్ల మట్టిచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వర్షాల వల్ల విద్యుత్, సమాచార వ్యవస్థకు అవరోధం ఏర్పడటంతో నష్టం ఏ స్థాయిలో ఉందో ఇంకా పూర్తిగా తెలియదని అధికారులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments