Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో బాంబు పేలుళ్లు: 37 మంది దుర్మరణం

Webdunia
శనివారం, 1 జనవరి 2011 (11:31 IST)
నూతన సంవత్సరం తొలిరోజే ఈజిప్ట్, నైజీరియాల్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రెండు ప్రాంతాల్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళలో కనీసం 37 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు.

ఈజిప్టులోని అలెగ్డాండ్రియాలో ఓ చర్చి వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అలాలగే, నైజీరియాలోని అబూజా ప్రాంతంలో కారుబాంబు పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments