Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో బాంబు పేలుళ్లు: 37 మంది దుర్మరణం

Webdunia
శనివారం, 1 జనవరి 2011 (11:31 IST)
నూతన సంవత్సరం తొలిరోజే ఈజిప్ట్, నైజీరియాల్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రెండు ప్రాంతాల్లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళలో కనీసం 37 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు.

ఈజిప్టులోని అలెగ్డాండ్రియాలో ఓ చర్చి వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అలాలగే, నైజీరియాలోని అబూజా ప్రాంతంలో కారుబాంబు పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments