Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆత్మాహుతి దాడిలో 45కు పెరిగిన మృతుల సంఖ్య

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2010 (11:08 IST)
వాయువ్య పాకిస్థాన్‌లోని బజౌర్ గిరిజన ప్రాంతంలో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 45కు చేరుకుంది. ఐక్యరాజ్య సమికితి చెందిన ప్రపంచ ఆహార పంపిణీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.

ఈ దాడిలో తొలి రోజున 40 మంది చెందారు. ఆ తర్వాత ఈ సంఖ్య 45కు చేరుకున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అలాగే, మరో 70 మంది వరకు గాయపడినట్టు వారు తెలిపారు. పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడుల కోసం మిలిటెంట్లు మహిళా మానవ బాంబును ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఆత్మాహుతి దాడులు జరిగినప్పటికీ ఎక్కడా మహిళా మానవ బాంబును ఉపయోగించిన దాఖలాలు లేవు. అయితే, శనివారం దాడిలో మహిళా మానవబాంబును ఉపయోగించినప్పటికీ.. ఈ దాడికి పాల్పడింది ఏ సంస్థో ఇంకా తెలియరాలేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments