Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 41 మంది మృత్యువాత

Webdunia
పాకిస్థాన్ ఆత్మాహుతి దాడులతో దద్ధరిల్లింది. ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని బజౌర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది మృతి చెందినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

ఈ పేలుడులో మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఓ ఆహార సరఫరా కేంద్రం వద్ద రేషన్ సరకుల కోసం బారులు తీరిన స్థానికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments