Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరాస యుద్ధ నేర కమిటి పర్యటనపై నిషేధం ఎత్తివేసిన శ్రీలంక

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2010 (09:38 IST)
శ్రీలంకలో మరణించిన యుద్ధ ఖైదీల మృతిపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన యుద్ధ నేరాల విచారణ కమిటీపై విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో యుఎన్‌ వార్‌ క్రైమ్‌ పానెల్‌ త్వరలోనే శ్రీలంకలో పర్యటించనుందని ఐక్యరాజ్య సమితి అధికార వర్గాలు వెల్లడించాయి.

శ్రీలంకలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటిఇ)పై దాదాపు 25 ఏళ్ళ పాటు జరిపిన పోరుపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ-మూన్‌ త్రిసభ్య పానెల్‌ కమిటీ నియమించారు. దీని ప్రకారం ఈ కమిటీల శ్రీలంకలో పర్యటించి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

అయితే ఈ కమిటీని శ్రీలంక ప్రభుత్వం వ్యతిరేకిస్తూ.. పానెల్‌లోని ముగ్గురు సభ్యులకు వీసా అనుమతి నిరాకరించి, పానెల్‌ కమిటీ పర్యటనపై నిషేధం విధించింది. దీంతో ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఈ విషయంలో జోక్యం చేసుకొని శ్రీలంక ప్రభుత్వాధినేతలతో సంప్రదింపులు జరుపడంతో సమస్య సద్దుమనిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

Show comments