Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈ కొత్త చీఫ్ పద్మనాభన్ ఆస్తుల జప్తు: లంక

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2009 (17:29 IST)
శ్రీలంకలోని తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ కొత్త చీఫ్ సెల్వరాజన్ పద్మనాభన్ ఆస్తులను జప్తు చేసినట్టు శ్రీలంక మంత్రి ఒకరు తెలిపారు. సెల్వరాజన్ పద్మనాభన్‌కు ఐదు ఓడలతో పాటు.. 600 బ్యాంకులలో అకౌంట్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. వీటినన్నింటిని జప్తు చేసినట్టు లంక మంత్రి తెలిపారు.

ఎల్టీటీఈపై జరిపిన పోరులో శ్రీలంక సైనం విజయం సాధించిన విషయం తెల్సిందే. ఆ సంస్థ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ హత్యకు గురైన తర్వాత ఎల్టీటీఈ చీఫ్‌గా సెల్వరాజన్ పద్మనాభన్ బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు చేపట్టిన రెండు మూడు రోజుల్లోనే ఈయనను కెనడాలో ఇంటర్‌పోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులను కూడా జప్తు చేసినట్టు లంక మంత్రి ప్రకటించడం గమనార్హం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments