Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు వచ్చిందా.. : దిగ్విజయ్ పశ్న

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (16:27 IST)
File
FILE
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకు రెడ్ కార్నర్ నోటీసు వచ్చిందా అనే అంశం తనకు తెలియదని, దీనిపై తర్వాత స్పందిస్తానని ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.

రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆయన గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రోజులు రాష్ట్రంలోనే ఉంటానని చెప్పారు. ఈ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్ ప్రచారం మరింత జోరుగా సాగాలని కోరుకుంటున్నానని, అందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించామని దిగ్విజయ్ స్పష్టం చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments