Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభానాగిరెడ్డి పరిస్థితి విషమం : కేర్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (11:04 IST)
File
FILE
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. అయితే, ఆమె బీపీ, పల్స్ రేట్‌లు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నట్టు వారు పేర్కొన్నారు.

ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలోని ఐసీయు విభాగంలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి కేర్ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శోభకు తగిలిన గాయాలు చాలా పెద్దవని చెప్పారు.

తలకు బలమైన గాయమయిందని, పక్కటెముకల దగ్గర మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయని చెప్పారు. పక్కటెముకల గాయాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తలకు అయిన గాయమే తీవ్రమైనదని చెప్పారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments