Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి బిల్లు జాప్యమైతే బాంబుతో చంపుతామన్నారు : వెంకయ్య

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (17:07 IST)
File
FILE
రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఏమాత్రం జాప్యం జరిగినా మానవ బాంబుతో హత్య చేస్తామని కొందరు బెదిరించారని, అయినప్పటికీ తాను భయపడలేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం నెల్లూరు, వేదాయపాళెంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300 సీట్లు ఖాయమన్నారు.

త్వరలో సీమాంధ్రలో నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జాప్యం చేస్తే మానవబాంబుతో చంపేస్తామని బెదిరింపులు వచ్చినా తాను భయపడలేదని ఆయన చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, పదవులపై తనకు వ్యామోహం లేదని ఆయన స్పష్టం చేశారు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments