Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు జాతి కోసమే పార్టీ పెట్టా : కిరణ్ కుమార్ రెడ్డి

Webdunia
ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (17:12 IST)
File
FILE
తాను తెలుగు ప్రజలు, తెలుగు జాతి శాశ్వతంగా కలిసివుండాలన్న ఉద్దేశ్యంతోనే జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించినట్టు మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతేకానీ పదవుల కోసం పార్టీ పెట్టలేదన్నారు.

ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగుజాతి కలిసుండాలని పోరాటం చేయడం కోసమే ప్రజల ముందుకు వచ్చానని, జేఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పాదరక్షలు గుర్తుకే ఓటు వేయాలని ఆయన అన్నారు. తమ పదవుల కోసం పార్టీ పెట్టలేదని, యువత భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments