Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ కు కిడ్నీలో రాళ్లు... యశోదలో ఆపరేషన్

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (15:40 IST)
FILE
తెలంగాణ ప్రాంతంలోని సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస నేత, కెసిఆర్ కుమారుడు కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తూ తీవ్రమైన కడునొప్పితో పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్ కు తొలుత సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి వెంటనే హైదరాబాద్‌కి తీసుకెళ్ళాల్సిందిగా సూచించారు. దాంతో కెటిఆర్ ను హైదరాబాదులోని యశోద ఆస్పత్రికి తరలించారు.

అక్కడ కేటీఆర్ ను పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. మరో రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments