Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు టీడీపీ టిక్కెట్‌పై పోటీ!!

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (16:28 IST)
FILE
భారతీయ జనతా పార్టీకి చెందిన రఘురామ కృష్ణంరాజు గురువారం తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై నర్సాపురం లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయనకు టికెట్ దక్కకపోవడంతో తాజాగా చంద్రబాబును కలిశారు. ఈ మేరకు బాబు టికెట్ కేటాయించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

వాస్తవానికి టీడీపీ బీజేపీకి మధ్య కుదిరిన సీట్ల ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేవలం నాలుగు ఎంపీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించింది. దీంతో అనేక మంది బీజేపీ నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులపై టీడీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. ఆ పార్టీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే, ఇక్కడు బీజేపీకి రఘురామకృష్ణంరాజు టీడీపీకి టిక్కెట్‌పై పోటీ చేయనుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments