Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్రలో టీడీపీ - బీజేపీ కేడర్‌ గందరగోళం... దోస్తీ కటీఫ్!

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:05 IST)
File
FILE
టీడీపీ, బీజేపీల మధ్య దోస్తీ కటీఫ్ అయ్యేలా సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీకి కేటాయించిన స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలుపుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. దీని కారణంగా బీజేపీ, టీడీపీ దోస్తీ గందరగోళంలో పడింది. టీడీపీ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోకపోవడం ఆ పార్టీ మంచిదని హితవు పలికింది. దీంతో టీడీపీ మూడో జాబితా విడుదలను వాయిదా వేసింది. మరో వైపు దోస్తీ రద్దైతే..! తక్షణం మరింత మంది అభ్యర్థులను బరిలో దించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది.

దీనిపై ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇరు పార్టీల మధ్య పొత్తు యధావిధిగా కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments