Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలుకెళ్లేందుకు పొన్నాల సిద్ధంగా ఉండాలి : కడియం

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (12:55 IST)
IFM
FILE
సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా ఇప్పటికే జైలుకు పోయి వచ్చిండని, ఇక పొన్నాల కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

కాంగ్రెస్ నేతలంతా అవినీతికి పాల్పడినవారేనని ఆరోపించారు. అవినీతిపరుల చేతుల్లో తెలంగాణ పెడ్తారా ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ నేతలు చేసిన ఉద్యమమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును చివరి క్షణం వరకు అడ్డుకున్న పార్టీ టీడీపీ అని ఆరోపించారు. తెలంగాణ జిల్లాల నాయకులంతా పొత్తు వద్దన్నా టీడీపీతో బీజేపీ జత కలిసిందని విమర్శించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments