Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముళ్ల చెట్లకు నీళ్లు పోస్తే పండ్లు రావు : కేసీఆర్ వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (11:22 IST)
File
FILE
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ముళ్ల చెట్లు వంటివని, ఆ చెట్లకు నీళ్లు పోస్తే పండ్లు రావని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలోని మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా నిజాం ఓ సెక్యులర్ రాజు అని, 1920లో మహాత్మాగాంధీ చెప్పారని ఆయన అన్నారు. నిజాం పాలనలో అందరూ మత సామరస్యంతో మెలిగారని అన్నారు.

పొన్నాల తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర పాలకుల పల్లకీలను మోసి, నెంబర్ 2గా పని చేసిన చరిత్ర పొన్నాలదని, అంతకంటే ఎక్కువగా ఆలోచించే శక్తి పొన్నాలకు లేదన్నారు. తెలంగాణ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసిన తమ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని కెసిఆర్ స్పష్టం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments