Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ - బీజేపీలతోనే తెలంగాణ అభివద్ధి: చంద్రబాబు

Webdunia
ఆదివారం, 13 ఏప్రియల్ 2014 (10:42 IST)
File
FILE
టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అందుకు మోడీ ప్రధాని కావాలని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలన్నారు.

హైదరాబాద్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. ఔటర్ రింగు రోడ్ తమవల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. టీడీపీ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ దోచుకున్నదని ఆరోపించారు. హైదరాబాదును ప్రపంచపటంలో పెట్టిన ఘనత కూడ తమదేనని బాబు చెప్పుకొచ్చారు.

గత పదేళ్లలో కాంగ్రెస్ పాలన అవినీతిలో మునిగిపోయిందని, వారి పాలనలో దొంగల కోసమే ఆర్థిక మండళ్లు ఏర్పాటయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ఒక దొంగలముఠాగా మారిందని మండిపడ్డారు. విభజన తర్వాత తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని, దానికి కారణం తాము చేసిన అభివృద్ధేనని బాబు పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు ఓటేస్తే అభివృద్ధికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లేనని అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments