Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రామ్ చరణ్‌పై పోలీసు కేసు... 'ఎవడు'లో అశ్లీలం ఉందంటూ!

Webdunia
బుధవారం, 15 జనవరి 2014 (14:19 IST)
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. అభిమానులకు సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా ఇటీవల విడుదలచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అశ్లీల సన్నివేశాలున్నాయంటూ హీరో రామ్ చరణ్‌పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ చరణ్, చిత్ర దర్శక నిర్మాతలు తదితరులపై ఐపీసీ 292 సెక్షన్ కింద ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments