Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రామ్ చరణ్‌పై పోలీసు కేసు... 'ఎవడు'లో అశ్లీలం ఉందంటూ!

Webdunia
బుధవారం, 15 జనవరి 2014 (14:19 IST)
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. అభిమానులకు సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా ఇటీవల విడుదలచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అశ్లీల సన్నివేశాలున్నాయంటూ హీరో రామ్ చరణ్‌పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ చరణ్, చిత్ర దర్శక నిర్మాతలు తదితరులపై ఐపీసీ 292 సెక్షన్ కింద ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments