Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను 3 సంవత్సరాలే ఉమ్మడి రాజధానిగా ఉంచాలి!

Webdunia
FILE
తెలంగాణపై కేంద్రమంత్రుల బృందానికి సమర్పించిన నివేదికలోని విషయలను టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌ను మూడు సంవత్సరాలే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని అంతకుమించి ఉంచవద్దని కోరినట్లు వెల్లడించారు.

మొత్తం 11 అంశాలపై కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపినట్లు తెలిపిన కోదండరాం సింగరేణిపై ఇప్పుడున్న అధికారాన్ని కొనసాగించాలని చెప్పామన్నారు.

ట్రైబ్యునల్స్ తీర్పు ప్రకరామే నీటి పంపిణీ జరగాలని, జీవో 53 ప్రకారం విద్యుత్ కేటాయింపులు జరపాలని, అవసరం మేరకు అదనపు గ్యాస్ కేటాయింపు జరగాలని నివేదికలో వివరించామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments