Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రాష్ట్రపతి పాలన అనేది చివరి అస్త్రం : పీసీ చాకో

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2013 (14:28 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది చిట్ట చివరి అస్త్రమని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉందని, అక్కడ శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత అని గుర్తు చేశారు.

శాంతి భద్రతలు అదుపులో పెట్టాలని తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన వెల్లడించారు. విధినిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పుడు, ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన వస్తుందని చాకో స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments