Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లి అరుణ్ కుమార్ : రాజ్యాంగమే ప్రామాణికం!

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2013 (08:54 IST)
File
FILE
రాష్ట్ర విభజనను రాజ్యాంగం మేరకు ముందుకు సాగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ప్రణబ్‌తో అరంగట పాటు కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని రాష్ట్రపతికి వివరించారు.

ముఖ్యంగా రాష్ట్ర విభజన నిర్ణయంతో తలెత్తే రాజ్యాంగ పరమైన సమస్యలు, గతంలో రాష్ట్రాలను ఏర్పరచినప్పుడు అవలంభించిన పద్ధతులు, దృష్టాంతాలపై వారు సుదీర్ఘ సంభాషణలు జరిపినట్లు సమాచారం.

భారతదేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాజ్యాంగాన్నే అత్యంత ప్రామాణికంగా భావిస్తామని, దీంతోపాటు గతంలోని దృష్టాంతాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రణబ్ చెప్పారని ఉండవల్లి మీడియాకు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments