Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం తలచుకుంటే తెలంగాణలో అడుగుపెట్టగలరా..?: దామోదర్‌రెడ్డి

Webdunia
FILE
తాము తలచుకుంటే ఏపీ ఏన్జీఓలు తెలంగాణలో అడుగుపెట్టి హైదరాబాద్‌లో సభను నిర్వహించగలరా అని మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి ప్రశ్నించారు.

అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో దామోదర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు తాము సంయమనం పాటిస్తున్నామని వివరించారు.

తాము తలచుకుంటే ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పొలిమేరల్లోకి సీమాంధ్ర ప్రజలు అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. సమైక్యవాదాన్ని విన్పిస్తున్న సీఎం కిరణ్ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నట్లుగా భావించడం లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments