Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం తలచుకుంటే తెలంగాణలో అడుగుపెట్టగలరా..?: దామోదర్‌రెడ్డి

Webdunia
FILE
తాము తలచుకుంటే ఏపీ ఏన్జీఓలు తెలంగాణలో అడుగుపెట్టి హైదరాబాద్‌లో సభను నిర్వహించగలరా అని మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి ప్రశ్నించారు.

అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో దామోదర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు తాము సంయమనం పాటిస్తున్నామని వివరించారు.

తాము తలచుకుంటే ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పొలిమేరల్లోకి సీమాంధ్ర ప్రజలు అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. సమైక్యవాదాన్ని విన్పిస్తున్న సీఎం కిరణ్ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నట్లుగా భావించడం లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

Show comments