Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ : యాత్రకు ఆటంకం!

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (09:14 IST)
File
FILE
కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవ యాత్రను కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, అఖిలాంధ్రులకు నాటి నుంచి నేటి వరకు అభిమాన హీరో అయిన నందమూరి తారకరామారావు (సీనియర్) విగ్రహానికి దండ వేసేందుకు సమయం చాలదని ఆయన చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ యాత్రలో భాగంగా చంద్రబాబు సోమవారం రెడ్డిగూడెం మండలం మెట్టగూడెం చేరుకున్నారు. అయితే, అక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాలని చంద్రబాబును అభిమానులు కోరారు. కానీ, అందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు, విగ్రహాలకు పూలమాలలు వేస్తూపోతే సమయం సరిపోదన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆ వెంటనే ఏకమైన అభిమానులు బాబు యాత్రతో పాటు.. ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయితే, ఈ సంఘటనతో చంద్రబాబు వెంట ఉన్న ప్రైవేటు సైన్యం వారిని పక్కకు లాగేసి, యాత్రను ముందుకు వెళ్లనిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

Show comments