Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా, తెలంగాణ ఎంపీల మధ్య మొయిలీ చిచ్చు పెట్టారు: దేవినేని

Webdunia
FILE
వీరప్పమొయిలీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఆంధ్రా, తెలంగాణ ఎంపీల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకున్నాడని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ అసమర్ధత వల్లే కృష్ణా ట్రైబ్యునల్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు.

కృష్ణా జలాల కోసం కలసి కట్టుగా పోరాడాల్సిన ఆంధ్రా, తెలంగాణ నేతల మధ్య చిచ్చుపెట్టి రైతుల కడుపు కొట్టారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలంతా యూపీఏపై పోరాడాలన్నారు. కృష్ణా జలాలపై గతంలో చంద్రబాబు మహాధర్నా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments