Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్ర ప్రజల కోసం కేంద్ర కమిటీ : ప్రధాన మంత్రి

Webdunia
FILE
తెలంగాణపై కమిటీలు పోయి, ఇప్పుడు సీమాంధ్ర ప్రజల కోసం కొత్త కమిటీల నియామకం ప్రారంభమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పేరిట రాష్ట్రంతో ఆడుకుంటోంది. తాగా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నాయకత్వంలో ఆ పార్టీ బృందం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను మంగళవారం కలిసింది.

సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడదీయవద్దని ఈ బృందం కోరింది. దానికి ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం ఇస్తూ సీమాంధ్ర ప్రజలు లేవనెత్తిన సమస్యలపై పరిశీలనకు కేంద్రం ఒక కమిటీ వేస్తుందని చెప్పారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

హైదరాబాద్, నదీజలాలు తదితర అంశాలను ప్రస్తావించారు. ఏభైఏడు ఏళ్లుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని విడదీస్తారా అని ప్రశ్నించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, కొడాలి నాని తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments