Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ దీక్ష మూడో రోజుకు... ఢిల్లీకి వైఎస్ఆర్ సీపీ నేతలు

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2013 (11:30 IST)
File
FILE
జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారానికి మూడో రోజుకు చేరింది. దీంతో జైలు వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. మరోవైపు జగన్ పార్టీకి చెందిన వైఎస్ఆర్ సీపీ నేతలంతా రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఏకరవు పెట్టేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకున్న వీరంతా డాక్టర్ మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రధానమంత్రిని, మధ్యాహ్నం ఒక్క గంటకు రాష్ట్రపతిని కలువనున్నారు. ఈ సందర్భంగా వారంతా సీమాంధ్ర ఉద్యమాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments