Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఢిల్లీ టూర్ : తెలంగాణ రాష్ట్రం ఖాయం.. సభలో ఖుషీ

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2013 (10:28 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం లోక్‌సభకు హాజరై రిజిస్టర్‌లో సంతకం చేశారు.

ఆ తర్వాత ఆయన తన సీటులో కూర్చొన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష సభ్యులు ఆయనను అభినందించారు. తెలంగాణ సాధించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఆహార భద్రత బిల్లుపై ఓటు వేసేందుకు ఢిల్లీకి రాలేదని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రిజిస్టర్‌లో సంతకం పెట్టి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చినట్టు చెప్పారు.

అదేసమయంలో తెలంగాణ రావడం ఖాయమని, అందుకు శీతాకాల సమావేశాల వరకు కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకపోవచ్చున్నారు. అంతకుముందు సభలో ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఆద్యంతం ఆసక్తిగా వింటూ కూర్చుండిపోయారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments