Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర తొలి రాజధాని కర్నూలులో 'జై సమైక్యాంధ్ర' లక్ష గళ ఘోష

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2013 (14:55 IST)
FILE
ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని, రాయలువారు ఏలిన ప్రాంతం కర్నూలులో జై సమైక్యాంధ్ర నినాదాలతో లక్ష గళ ఘోష మార్మోగింది. రాష్ట్ర విభజన వద్దు... సమైక్యమే ముద్దు అంటూ కర్నూలు జిల్లాకు చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులు లక్షలాదిగా తరలివచ్చి చేపట్టిన లక్షగళ ఘోష కార్యక్రమం సమైక్య ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలుగు జాతి ఒక్కటే అనీ, జాతిని చీల్చేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షగళ ఘోష నేపధ్యంలో కర్నూలు నాలుగు కూడలి రోడ్డు జనసంద్రాన్ని తలపించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments