Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీటి సంద్రమైన సిక్కోలు: నిమ్మాడలో ఎర్రన్న అంత్యక్రియలు

Webdunia
FILE
నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, పార్టీ నేతలు ఎర్రన్నాయుడుకు కడసారి వీడ్కోలు పలికారు. ఎర్రన్న చితికి కుమారుడు రామ్మోహన్ నాయుడు నిప్పంటించారు.

అంతకుముందు ఎర్రన్న భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. తన నేతను చివరిసారిగా చూసేందుకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిమ్మాడలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన ఎర్రన్న అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులు, కార్యకర్తల రోదనతో సిక్కోలు కన్నీటి సంద్రమైంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments