Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీటి సంద్రమైన సిక్కోలు: నిమ్మాడలో ఎర్రన్న అంత్యక్రియలు

Webdunia
FILE
నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, పార్టీ నేతలు ఎర్రన్నాయుడుకు కడసారి వీడ్కోలు పలికారు. ఎర్రన్న చితికి కుమారుడు రామ్మోహన్ నాయుడు నిప్పంటించారు.

అంతకుముందు ఎర్రన్న భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. తన నేతను చివరిసారిగా చూసేందుకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిమ్మాడలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన ఎర్రన్న అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులు, కార్యకర్తల రోదనతో సిక్కోలు కన్నీటి సంద్రమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

Show comments