Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీబిడ్డ ఊరుమీద పడి ఏడవడం వల్లే వైకాపా గెలిచింది: ఎర్రబెల్లి

Webdunia
బుధవారం, 20 జూన్ 2012 (12:21 IST)
FILE
తల్లీబిడ్డ ఇద్దరూ ఊళ్లపై పడి ఏడవడం వల్లనే మొన్నటి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జగన్ జైలుకెళ్లడంతో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఇద్దరూ ఊళ్లపైబడి ఏడ్వటంతో ప్రజల కరిగిపోయారనీ, అందువల్లనే ఆ పార్టీ గెలిచిందని అన్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్లకొద్దీ అవినీతికి పాల్పడినప్పటికీ ఎంతోకొంత మంచి చేసిండనీ, అవి కూడా ఓట్ల రూపంలో వైకాపాకు పడ్డాయని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ఈ ఏడాదిలోనే వచ్చేట్లు కనబడుతోందని అన్నారు. తెలంగాణలో తెరాస చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహించారనీ, అందువల్లనే ఆ పార్టీ పరకాల ఎన్నికల్లో చావుదప్పి కన్నులొట్ట పోయినట్లుగా గెలిచిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

Show comments