Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీబిడ్డ ఊరుమీద పడి ఏడవడం వల్లే వైకాపా గెలిచింది: ఎర్రబెల్లి

Webdunia
బుధవారం, 20 జూన్ 2012 (12:21 IST)
FILE
తల్లీబిడ్డ ఇద్దరూ ఊళ్లపై పడి ఏడవడం వల్లనే మొన్నటి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జగన్ జైలుకెళ్లడంతో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఇద్దరూ ఊళ్లపైబడి ఏడ్వటంతో ప్రజల కరిగిపోయారనీ, అందువల్లనే ఆ పార్టీ గెలిచిందని అన్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్లకొద్దీ అవినీతికి పాల్పడినప్పటికీ ఎంతోకొంత మంచి చేసిండనీ, అవి కూడా ఓట్ల రూపంలో వైకాపాకు పడ్డాయని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ఈ ఏడాదిలోనే వచ్చేట్లు కనబడుతోందని అన్నారు. తెలంగాణలో తెరాస చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహించారనీ, అందువల్లనే ఆ పార్టీ పరకాల ఎన్నికల్లో చావుదప్పి కన్నులొట్ట పోయినట్లుగా గెలిచిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments