Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కోసం వైకాపాలో చేరనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు!

Webdunia
మంగళవారం, 8 మే 2012 (11:33 IST)
File
FILE
తన తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మారెడ్డితో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ (కాంగ్రెస్) సమావేశమై పలు కీలకాంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.

ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలి శాసనసభ స్థానాన్ని తన పెద్ద కుమారుడికి కేటాయించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన సూచన ప్రాయంగా సమ్మతించడంతో ఉమ్మారెడ్డి వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments