Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా సమస్య.. కార్తీకం పోయింది... జాతీయం వచ్చింది!!

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2011 (16:17 IST)
కార్తీక పౌర్ణమి తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న గులాంనబీ ఆజాద్ తిరిగి మరో కొత్త మాట చెపుతున్నారు. తెలంగాణపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో చర్చలు ముగిశాయన్నారు.

ఐతే కొత్తగా మరో వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణపై రాష్ట్రస్థాయిలో మాత్రమే చర్చలు పూర్తయ్యాయనీ, ఇక మిగిలింది జాతీయస్థాయిలోనని అన్నారు. జాతీయస్థాయిలో చర్చించిన పిదప ఒక నిర్ణయానికి వస్తామన్నారు.

అంతేతప్ప ఇప్పటికిప్పుడు తెలంగాణపై ఎటువంటి ప్రకటన చేయజాలమని చెప్పారు. మొత్తమ్మీద తెలంగాణ సమస్య మరికొంతకాలం సాగుతుంద్నమాట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments