Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకోసమే ఈ రచ్చబండ... అడ్డుకోవద్దు: సబితా

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2011 (13:37 IST)
ప్రజలకోసమే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందనీ, దానిని అడ్డుకోవద్దని సబితా ఇంద్రారెడ్డి కోరారు. రచ్చబండలో సమస్యలకు సత్వర పరిష్కారాలను చూపడమే కాక సంక్షేమ పథకాల అమలుతీరుపై ప్రజలు నాయకులను అడిగి తెలుసుకోవచ్చన్నారు.

ముఖ్యంగా వృద్ధాప్య ఫించన్, పావలా వడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల ద్వారా కొత్తవారికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ రచ్చబండను ఏర్పాటు చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని ఆమె అన్నారు. ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు సహకరించాలని ఆమె కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments