Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకోసమే ఈ రచ్చబండ... అడ్డుకోవద్దు: సబితా

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2011 (13:37 IST)
ప్రజలకోసమే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందనీ, దానిని అడ్డుకోవద్దని సబితా ఇంద్రారెడ్డి కోరారు. రచ్చబండలో సమస్యలకు సత్వర పరిష్కారాలను చూపడమే కాక సంక్షేమ పథకాల అమలుతీరుపై ప్రజలు నాయకులను అడిగి తెలుసుకోవచ్చన్నారు.

ముఖ్యంగా వృద్ధాప్య ఫించన్, పావలా వడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల ద్వారా కొత్తవారికి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ రచ్చబండను ఏర్పాటు చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని ఆమె అన్నారు. ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు సహకరించాలని ఆమె కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

Show comments