Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే మద్దతు: చిరంజీవి

Webdunia
రాష్ట్రంలో అనివార్య పరిస్థితుల వల్ల మధ్యంతర ఎన్నికలు ఉత్పన్నమైతే ప్రజలపై మళ్లీ భారం పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ఇస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. అనంతరపురం పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావనే విశ్వాసం తమకు ఉందన్నారు.

ఇకపోతే.. తనను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేసేందుకు మీడియాలోని కొన్ని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆయన తెలిపారు. ఇకపోతే.. తమ పార్టీలో నేతలకు, కార్యకర్తలకు మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ అంతర్గత విషయాలను మీడియా బూతద్దంలో చూపిస్తోందని ఆయన విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

Show comments