Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హస్తినకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్!

Webdunia
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర విభజనపై పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను అధిష్టానం తెలుసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు.

ఇందుకోసం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం వీలుపడక పోతే శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో రైల్వే పథకాలపై కేంద్రమంత్రి మమతా బెనర్జీతో సీఎం సమావేశమవుతారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల, ముఖ్యమంత్రి అభిప్రాయాలను తెలుసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిచినట్లు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments