Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పదవుల పిచ్చి: ఈటెల్ రాజేందర్

Webdunia
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రజల ఆకాంక్ష పట్టదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కాదని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఎస్.జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఏం చేశారన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నాయకులు పదవులు తీసుకుంటారా, వదిలేస్తారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

తెలంగాణ కోసం ఈ నెల 21వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. ఇందులోభాగంగా 22వ తేదీన విద్యార్థుల సదస్సు నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు చెందిన అన్ని విద్యార్థి సంఘాలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల 28వ తేదీన విడుదలయ్యే జై బోలో తెలంగాణ సినిమాను తెలంగాణకు చెందిన అందరూ చూసేలా పార్టీ నాయకులు చర్యలు తీసుకుంటారన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Show comments