Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో మళ్లీ మొదలైన వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర

Webdunia
మంగళవారం, 18 జనవరి 2011 (13:54 IST)
విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మళ్లీ ప్రారంభమైంది. విశాఖ నగర పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఎనిమిది నియోజకవర్గాల్లో 322 కిలోమీటర్లకు పైగా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో జగన్ ఆరు కుటుంబాలను ఓదారుస్తారు.

యాత్రలో భాగంగా ఆయన జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 50కు పైగా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో ఓదార్పు జనవరి 3 నుంచి జరగాల్సి ఉంది. ఐతే కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రానికి జరగనున్న అన్యాయాన్ని చాటిచెప్పేందుకు జగన్ తన యాత్రను మధ్యలోనే ఆపివేసి ఢిల్లీలో జలదీక్ష చేశారు. దీంతో ఆయన ఈ జిల్లాలో కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే ఓదార్పు యాత్ర నిర్వహించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments