Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో మళ్లీ మొదలైన వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర

Webdunia
మంగళవారం, 18 జనవరి 2011 (13:54 IST)
విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మళ్లీ ప్రారంభమైంది. విశాఖ నగర పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఎనిమిది నియోజకవర్గాల్లో 322 కిలోమీటర్లకు పైగా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో జగన్ ఆరు కుటుంబాలను ఓదారుస్తారు.

యాత్రలో భాగంగా ఆయన జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 50కు పైగా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో ఓదార్పు జనవరి 3 నుంచి జరగాల్సి ఉంది. ఐతే కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రానికి జరగనున్న అన్యాయాన్ని చాటిచెప్పేందుకు జగన్ తన యాత్రను మధ్యలోనే ఆపివేసి ఢిల్లీలో జలదీక్ష చేశారు. దీంతో ఆయన ఈ జిల్లాలో కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే ఓదార్పు యాత్ర నిర్వహించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

రాఘవేంద్రరావు ఆవిష్కరించిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్

Akhanda 2: అఖండ 2: తాండవం కోసం హిమాలయాల్లో బోయపాటి శ్రీను సర్వే

Dulquer salman: లక్కీ భాస్కర్‌ కోసం ముగ్గురు అగ్ర నిర్మాతలు అండ దండ

Rambha: సీనియర్ నటి రంభ వెండితెర పునరాగమనానికి సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

Show comments