Webdunia - Bharat's app for daily news and videos

Install App

20న ఢిల్లీకి రండి: రాష్ట్ర ఎంపీలకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2011 (11:46 IST)
జనవరి 20న ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ఎంపీలకు అధిష్టానం కబురు పంపింది. కేంద్రమంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారన్న తరుణంలో ఎంపీలకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలావుంటే కేంద్రమంత్రి పదవులకోసం సీమాంధ్ర ప్రాంత ఎంపీలకంటే తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు గంపెడాశతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ముందుకొచ్చి మరీ అధిష్టానం పదవులిస్తే వదులుకోబోమని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు చెపుతున్నారు.

రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తగిన ప్రాధాన్యత కల్పించలేదనీ, ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శిస్తున్న దరిమిలా ఈసారి విస్తరణలో సాధ్యమైనంత ఎక్కువమందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

Kannappa: ఆశక్తిగా మంచు కన్నప్ప రెండో టీజర్ విడుదల

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

రాఘవేంద్రరావు ఆవిష్కరించిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్

Akhanda 2: అఖండ 2: తాండవం కోసం హిమాలయాల్లో బోయపాటి శ్రీను సర్వే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

Show comments