Webdunia - Bharat's app for daily news and videos

Install App

20న ఢిల్లీకి రండి: రాష్ట్ర ఎంపీలకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2011 (11:46 IST)
జనవరి 20న ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ఎంపీలకు అధిష్టానం కబురు పంపింది. కేంద్రమంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారన్న తరుణంలో ఎంపీలకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలావుంటే కేంద్రమంత్రి పదవులకోసం సీమాంధ్ర ప్రాంత ఎంపీలకంటే తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు గంపెడాశతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ముందుకొచ్చి మరీ అధిష్టానం పదవులిస్తే వదులుకోబోమని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు చెపుతున్నారు.

రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తగిన ప్రాధాన్యత కల్పించలేదనీ, ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శిస్తున్న దరిమిలా ఈసారి విస్తరణలో సాధ్యమైనంత ఎక్కువమందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments