Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలువలతో కూడిన రాజకీయం నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్: బాబు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2011 (11:21 IST)
రాష్ట్రంలోనే కాకుండా దేశ నేతలకు కూడా విలువలతో కూడిన రాజకీయాలు నేర్పిన మహనీయుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 15వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన రాజకీయాల్లో నిస్వార్థ సేవ చేశారన్నారు. ముఖ్యంగా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ప్రతి ఒక్కరికీ నేర్పించారన్నారు.

ఢిల్లీ వీధుల్లో తెలుగుజాతి ఆత్మగౌరవం తాకట్టుకు గురైన సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏమిటో చూపించారన్నారు. అలాంటి మహనీయునుకి భారతరత్న అవార్డును ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సినీ, రాజకీయాల్లో ఎన్టీఆర్ వంటి వ్యక్తి మరొకరు లేరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

రాఘవేంద్రరావు ఆవిష్కరించిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్

Akhanda 2: అఖండ 2: తాండవం కోసం హిమాలయాల్లో బోయపాటి శ్రీను సర్వే

Dulquer salman: లక్కీ భాస్కర్‌ కోసం ముగ్గురు అగ్ర నిర్మాతలు అండ దండ

Rambha: సీనియర్ నటి రంభ వెండితెర పునరాగమనానికి సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

Show comments