Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరి మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా: కేకేఆర్

Webdunia
శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కేరళ నుంచి వచ్చే మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదివారం సీఎం తెలిపారు. శబరిమల దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్యులను, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదిలా ఉంటే శబరిమల ఘటనలో మృతి చెందిన మరో ముగ్గురి మృతదేహాలు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాయి. ఈ ముగ్గురు మృతదేహాలను హైదరాబాద్‌కు చెందిన శ్రీరామచంద్రమూర్తి, సూర్యులు (చీరాల), కె. గోవిందరావు (శ్రీకాకుళం)లుగా పోలీసులు గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments