Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను నమ్ముకుంటే చిప్పకూడే గతి: సత్యనారాయణ రాజు

Webdunia
శనివారం, 15 జనవరి 2011 (13:24 IST)
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎమ్మెల్యేలు, శాసనసభ్యులకు చివకు చిప్పకూడే మిగులుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు అభిప్రాయపడ్డారు. తమను నమ్ముకున్న వారికి అన్నం పెట్టే బదులు సున్నం పెట్టే రకం వైఎస్.జగన్‌ది అని ఆయన అన్నారు.

శనివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. విజయవాడలో జగన్ చేపట్టిన 24 గంటల లక్ష్యదీక్షలో 30 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయన్నారు. ఈ సంఖ్య ఢిల్లీలో చేపట్టిన జలదీక్షా సమయానికి 24కు చేరుకుందని ఆయన గుర్తు చేశారు.

ఇకపోతే.. జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ లోపు వారు మనస్సు మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. అనర్హత వేటు, క్రమశిక్షణ అంశాలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కంతేటి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments