Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి... పీసీసీ చీఫ్ డీఎస్

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2011 (13:27 IST)
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా డి. శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో పార్టీని పటిష్టపరచగల నాయకుడు ఒక్క డీఎస్ మాత్రమేనని అధిష్టానం బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తిరిగి మూడోసారి డీఎస్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పార్టీపరంగానే కాకుండా ప్రస్తుతం రగులుతున్న తెలంగాణా ప్రాంతంలో తలెగరేస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ముకుతాడు వేయాలంటే అది డీఎస్ వల్లనే సాధ్యమవుతుందని పలువురు సీనియర్ నాయకులు చెప్పడంతో పీసీసీ చీఫ్ పదవి డీఎస్‌కు మరోసారి దక్కిందని తెలుస్తోంది.

ఇవన్నీ ఇలావుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం కొత్త నిర్ణయాలు తీసుకుని కొత్త చిక్కుల్లో పడేందుకు సిద్ధంగా లేదని ఓ సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments