Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిష్పక్షపాతంగా ఉంది: లగడపాటి

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (13:19 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదిక నిష్పక్షపాత్రంగా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. అభివృద్ధి, వెనుకుబాటు ప్రాంతీయవారీగా కాకుండా జిల్లాల వారీగా ఉందని కమిటీ చెప్పడం శుభపరిణామమని లగడపాటి వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా తెలుగుతల్లీ కన్నీళ్లు తుడిచి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ముడి వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలో అన్ని పార్టీల, అన్ని వర్గాల, ప్రజల అభిప్రాయాలను సేకరించిందని చెప్పారు. కమిటీ సేకరించిన సమాచారంతో సరియైన నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారని లగడపాటి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

Show comments