Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేతుబద్ధంగా ఉన్న శ్రీకృష్ణ కమిటీ: ప్రరాపా నేత సీఆర్

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (13:13 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నేవేదిక హేతుబద్ధంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతం చేసే నిమిత్తం కేంద్ర హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రరాపా తరపున ఆయన పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ ఇచ్చిన నివేదికను తాము ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తాము ముందునుంచి వాదిస్తున్నట్టుగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనల్లో ఒకటిగా ఉండటం శుభపరిణామమన్నారు.

రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తొలుత డిమాండ్ చేసింది తామేనని, ఆ కమిటీ చేసిన సిఫార్సులు తాము అనుకున్నట్టుగానే వచ్చిందన్నారు. అయితే, నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

Show comments