Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేతుబద్ధంగా ఉన్న శ్రీకృష్ణ కమిటీ: ప్రరాపా నేత సీఆర్

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (13:13 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నేవేదిక హేతుబద్ధంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతం చేసే నిమిత్తం కేంద్ర హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రరాపా తరపున ఆయన పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ ఇచ్చిన నివేదికను తాము ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తాము ముందునుంచి వాదిస్తున్నట్టుగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సూచనల్లో ఒకటిగా ఉండటం శుభపరిణామమన్నారు.

రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తొలుత డిమాండ్ చేసింది తామేనని, ఆ కమిటీ చేసిన సిఫార్సులు తాము అనుకున్నట్టుగానే వచ్చిందన్నారు. అయితే, నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments