Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ కమిటీతో పనిలేకుండా తెలంగాణ ఇవ్వాలి: కేటీఆర్

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (12:34 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీతో ఏమాత్రం సంబంధం లేకుండా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారక రామారావు వెల్లడించారు. గురువారం వెలుగు చూసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ నివేదికతో ఎలాంటి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం విజ్ఞతో కూడిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.

ఇందుకోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు. ప్రధానంగా, గత యేడాది డిసెంబర్ తొమ్మిదో తేదీ చేసిన ప్రకటనకు కట్టుబడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అంతేకాకుండా, కమిటీ నివేదిక పేరుతో కాలయాపన చేయరాదని, అసలు ఈ కమిటీ నివేదికతో తెలంగాణ రాదని తాము ముందే చెప్పామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Show comments