Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ కమిటీతో పనిలేకుండా తెలంగాణ ఇవ్వాలి: కేటీఆర్

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (12:34 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీతో ఏమాత్రం సంబంధం లేకుండా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారక రామారావు వెల్లడించారు. గురువారం వెలుగు చూసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ నివేదికతో ఎలాంటి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం విజ్ఞతో కూడిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.

ఇందుకోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు. ప్రధానంగా, గత యేడాది డిసెంబర్ తొమ్మిదో తేదీ చేసిన ప్రకటనకు కట్టుబడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అంతేకాకుండా, కమిటీ నివేదిక పేరుతో కాలయాపన చేయరాదని, అసలు ఈ కమిటీ నివేదికతో తెలంగాణ రాదని తాము ముందే చెప్పామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments